Comments

కూటమి నేతల వేదింపులకి కొనసాగుతున్న కూటమి కార్యకర్తల ఆత్మహత్యల పర్వం .

 



27 జులై 2024 :- టిడిపి నేతల వేధింపులు భరించలేక కలిదిండి మండలం సానా రుద్రవరంలో వేప చెట్టుకి ఉరివేసుకున్న జనసేన కార్యకర్త విన్నకోట రామకృష్ణ.


30 సెప్టెంబర్ 2024:- టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ టీడీపీకే చెందిన ఒక సర్పంచ్‌ ను వేదించడంతోవాటు ఆయన భార్యను బహిరంగంగా దూషించడంతో సర్పంచ్‌ భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. 



21 నవంబర్ 2024:- యరగొండపాలెంలో టీడీపీ ఇంచార్జి ఏరీక్షన్ బాబు ఉద్యోగాలు టీడీపీ కార్యకర్తలకు ఇవ్వకుండా ఇతరులకు అమ్ముకుంటున్నారని టీడీపీ ఇంచార్జి ఏరీక్షన్ బాబు కార్యకర్తలను పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్న టీడీపీ కార్యకర్త నాగేంద్ర ఆత్మహత్యా యత్నం.



13 డిసెంబర్ 2024:- తెలుగుదేశం పార్టీ కార్యకర్త కోల్పోయింది. నెల్లూరు జిల్లా ,గుడ్లూరు మండలం చేవూరు గామానికి చెందిన నక్కల వినోద్ కుమార్ అనే తెలుగుదేశం కార్యకర్త టీడీపీ పాలనలో ఉన్నతాధికారులు వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకుంటునట్టు లేఖ రాసి చనిపోయాడు   



20 జనవరి 2025:- తనకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదని,గూడూరు మండల టీడీపీ అధ్యక్షులు పోతన స్వామినాయుడు వేధింపులు తాళలేక పోతునానన్న ఆవేదనతో పెడనకు చెందిన జనసేన కార్యకర్త సంతోష్ స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సమక్షంలో ఆత్యహత్యయత్నానికి పాల్పడ్డాడు.

5 ఫిబ్రవరీ 2025:- మా పార్టీ వారే లంచం అడిగారని తీవ్రంగా వేదిస్తున్నారని సెల్ఫీ వీడీయొ తీసుకుంటూ శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం చెర్లోపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త సుధాకర్ ఆత్మహత్యాయత్నం.


7 ఫిబ్రవరీ 2025:- టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వేధింపులు తాళలేక తెలుగుదేశం కార్యకర్త డేవిడ్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 









  

కూటమి నేతల వేదింపులకి కొనసాగుతున్న కూటమి కార్యకర్తల ఆత్మహత్యల పర్వం . కూటమి నేతల వేదింపులకి కొనసాగుతున్న కూటమి కార్యకర్తల ఆత్మహత్యల పర్వం .  Reviewed by surya on 11:04 AM Rating: 5

No comments:

Powered by Blogger.